భారత్లో సౌర విద్యుత్కు 100 కోట్ల యూరోలకు పైగా జర్మనీ సాయం ఇరు దేశాల మధ్య 18 ఒప్పందాలు మోదీ, మెర్కెల్ సుదీర్ఘ చర్చలు భారత్ను ఆర్థికంగా పరివర్తన చేయాలన్న మా సంకల్పానికి జర్మనీ సహజ భాగస్వామి అవుతుందనుకుంటున్నా. జర్మనీ సామర్థ్యాలు, భారత ప్రాధాన్యతలకు జోడీ కుదిరింది. ఆర్థిక సంబంధాల బలోపేతం పైనే మాదృష్టంతా. అంతులేని సవాళ్లు, విస్తృత అవకాశాలకు కొదవలేని ఈ రోజుల్లో... మరింత మానవీయ, శాంతియుత, సుస్థిర ప్రపంచ నిర్మాణంలో భారత్-జర్మనీలు సుదృఢ భాగస్వాములుగా ముందడుగు వేస్తాయని విశ్వసిస్తున్నా -నరేంద్ర మోదీ వివిధ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లడంలో మోదీ వేగం అద్భుతం. ఇరుదేశాల మధ్య చర్చలు ఫలవంతంగా సాగాయి. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, సౌరవిద్యుత్ రంగాలకు సంబంధించి ఇరు దేశాలూ అనేక నిర్ణయాలు తీసుకున్నాయి - ఏంజెలా మెర్కెల్ భారత్-జర్మనీ సంబంధాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. రక్షణ ఉత్పత్తులు, వాణిజ్యం, భద్రత, నిఘా, రైల్వేలు, పరిశుద్ధ ఇంధనం...లాంటి కీలక రంగాల్లో తమ మధ్య సంబంధాల్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయానికి వచ్చాయి. ఇందులో భాగంగా 18 అవగాహన ఒప్పందాల(ఎం
PRINT & PACKAGING | DIGITAL MEDIA | BRANDING | RESEARCH