Skip to main content

Posts

Showing posts with the label జపాన్‌

టొయోమాలో ఉన్నవి ఏపీలోనూ!

న్యూఢిల్లీ:  జపాన్‌లోని టొయోమా నగరంలోని వివిధ కట్టడాలు, పలు రంగాలకు చెందిన పరిశ్రమలను ఏపీలోనూ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు బుధవారం టొయోమా నగరానికి చెందిన ప్రతినిధులు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో సీఎం చంద్రబాబును కలిశారు. ఇటీవల చంద్రబాబు జపాన్‌ పర్యటనకు వెళ్లినప్పుడు.. ఏపీ-టొయోమా సోదర రాష్ట్రాలుగా ఉండాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జపాన్‌ ప్రతినిధి బృందం చంద్రబాబుతో సమావేశమైంది. ఆ నగరంలో ఏమేమి ఉన్నాయో ఏపీలో వాటిని ఏర్పాటు చేసే అంశంపై ప్రధానంగా చర్చించారు. అక్కడ ఏమేమి టొయోమాలో ఉన్నవి ఏపీలోనూ! ఉన్నాయని వారిని సీఎం అడిగి తెలుసుకున్నారు. టూరిజం, ఫార్మా సిటీలు, స్పెషల్‌ పర్పస్‌ మిషన్‌ల ఏర్పాటుకు వారు మొగ్గు చూపారు. వీటికి సంబంధించి జపాన్‌ బృందం గురువారం చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో పర్యటిస్తుంది. సాధ్యాసాధ్యాలను పరిశీలించి, అన్ని కోణాల్లో అధ్యయనం చేసి జపాన్‌ ప్రధానికి ఆ బృందం నివేదిక అందించనుంది. అనంతరం దీనిపై అక్కడి పార్లమెంటులో చర్చిస్తామని ఆ బృందం చంద్రబాబుకు తెలిపింది. ఏపీలో పెట్టుబడులపై పార్లమెంటులో చర్చించి తగిన నిర్ణయం తీసుకుసుకుంటామని హామీ

జపాన్‌, ఎపి మధ్య మరో రెండు ఎంఒయులు పెట్టుబడులకు సాదర స్వాగతం: చంద్రబాబు

విజయవాడ:  ‘‘నవ్యాంధ్రలో   పెట్టుబడులు   పెట్టేందుకు   ఎన్నో   అవకాశాలు   ఉన్నాయి.   జపాన్‌   ప్రభుత్వం  ఇందుకు   ముందుకు   వస్తోంది.   నూతన   రాజధానిని   అభివృద్ధి   చేయడానికి   జపాన్‌   ప్రభుత్వంతో   కలిసి   మరో   అడుగు   ముందుకు   వేస్తున్నాం’’   అని   ముఖ్యమంత్రి   చంద్రబాబునాయుడు   చెప్పారు.   ఎపి   ప్రభుత్వం   గురువారం   జపాన్‌   ఆర్థిక,   పరిశ్రమల   మంత్రిత్వశాఖ,   అంతర్జాతీయ   సహకార   జపాన్‌   బ్యాంక్‌తో   రెండు   ఒప్పందాలు(ఎంఒయు)   చేసుకుంది.   సిఆర్‌డిఎ   ఆధ్వర్యంలో   ఏర్పాటు   చేసిన   కార్యక్రమంలో   చంద్రబాబు   మాట్లాడుతూ   సింగపూర్‌,   జపాన్‌   లు   రెండూ   ఏపీకి   ఎంతో   సహకరిస్తున్నాయని   తెలిపారు.   ఆంధ్రప్రదేశ్‌లో   పెట్టుబడులు   పెట్టేందుకు   అనేక   అవకాశాలు   ఉన్నాయని   చెప్పారు.   జపాన్‌   ప్రభుత్వం   ఎపిలో   పట్టణాభివృద్ధికి,   ముఖ్యంగా   అమరావతిని   ప్రపంచ   స్థాయి   సిటీగా   తీర్చిదిద్దేందుకు   సహకరిస్తోందన్నారు.   బెంగుళూరు-చెన్నై   ఇండస్ర్టియల్‌   కారిడార్‌,   శ్రీకాకుళంలో   సూపర్‌   పవర్‌   ధర్మల్‌   పవర్‌   స్టేషన్‌   నిర్మాణంపై   చర్చలు   జరుగుతున్నాయని   చె